Friday, May 17, 2024

Breaking: మల్లికార్జున ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భేటీ అయ్యారు. కర్ణాటక సీఎం అంశంపై ఈ భేటీ నేతలు చర్చిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక సీఎం పదవిని ఎవరికి కట్టబెట్టాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖర్గేతో చర్చించారు. కర్ణాటక సీఎం పదవికి అభ్యర్ధిని ఎంపిక చేసే విషయమై ఆ పార్టీ అగ్ర నేతలు చర్చించారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement