Wednesday, May 1, 2024

Delhi: ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ ఆగ్రహం…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ నోటీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అందించిన నోటీసులపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. రాజకీయ ప్రేరేపితంతోనే తనకు నోటీసులు జారీ చేశారని కేజ్రీవాల్ అన్నారు.

నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకే నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈడీ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మద్యం కుంభకోణం కేసులో భాగంగా కేజ్రవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ మేరకు ఆయన ఇవాళ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement