Thursday, July 25, 2024

తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి దర్శనానికి 18 గంటల సమయం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. భ‌క్తుల‌తో కంపార్టుమెంట్లు కిక్కిరిపోయి. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సర్వదర్శనానికి 18 గంటల్లో కలుగుతుంది. నిన్న 63,214 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 23,147 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.50 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement