Wednesday, May 8, 2024

దేశంలో పెరిగిన కరోనా… కొత్తగా 2,745 కేసులు నమోదు

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసుల పెరుగుదల నమోదవుతుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 2,745 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు కరోనా బారిన పడి చనిపోయారు. గత 24 గంటల్లో కరోనాా నుంచి 2,236 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 18,388కి చేరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement