Tuesday, May 7, 2024

కాంగ్రెస్ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ భేటీ..పాల్గొన్న ప‌లువురు నేత‌లు..

కాంగ్రెస్ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ భేటీ కానుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మిపై స‌మీక్షించ‌నుంది ఈ క‌మిటీ. ఈ క‌మిటీకి మాణిక్కం ఠాగూర్..టిపీసీసీ రేవంత్ రెడ్డి..గీతారెడ్డి త‌దిత‌ర నేత‌లు హాజ‌ర‌య్యారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావుతో పాటు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా ఉప ఎన్నిక‌ల్లో స్థానికేత‌తో ఓటుని వినియోగించుకోలేక‌పోయాడు వెంక‌ట్. మ‌రి కాంగ్రెస్ ని తెలంగాణ‌లో బ‌ల‌ప‌రిచేందుకు ఏఏ నిర్ణ‌యాలు తీసుకోవాల‌నే దానిపై చ‌ర్చ జ‌ర‌ప‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement