Sunday, May 19, 2024

Congress | లోక్ సభకు మరో 11 మంది అభ్యర్థులు.. కాంగ్రెస్ లిస్టు ఇదే..

ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 11 మందితో కూడిన లిస్ట్‌ను రిలీజ్ చేసింది. వీరిలో ఏపీకి 9 మంది పేర్లను ప్రకటించగా.. జార్ఖండ్ నుంచి పోటీ చేయనున్న మరో ఇద్దరి పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఏపీ అభ్యర్థులు వీరే..

శ్రీకాకుళం – పరమేశ్వరరావు
విజయనగరం -బొబ్బిలి శ్రీను
అమలాపురం- జంగా గౌతం
మచిలీపట్నం -గోళ్లు కృష్ణ
విజయవాడ -వల్లూరు భార్గవ్
ఒంగోలు- ఈడ సుధాకర్ రెడ్డి
నంద్యాల – లక్ష్మీ నరసింహ యాదవ్
అనంతపూర్ – మల్లికార్జున్ వజ్జల
హిందూపూర్- సమాద్ షాహీన్

జార్ఖండ్ అభ్యర్థులు వీరే

గొడ్డ – ప్రదీప్ యాదవ్.
రాంచీ – యశశ్విని సహాయ్

Advertisement

తాజా వార్తలు

Advertisement