Tuesday, April 30, 2024

గోదాము నిర్మాణ పనులకు శంఖుస్థాపన – ఎమ్మెల్యే చల్లా

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15 వ డివిజన్ పరిధిలోని మొగిలిచెర్ల గ్రామంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో నాబార్డ్ వారి సౌజన్యంతో రూ.50.36 లక్షల వ్యయంతో 500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల నూతన గోదాము నిర్మాణ పనులకు .. ప్రహరిగొడ,టాయిలెట్స్ బ్లాక్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు ఎమ్మెల్యే చల్లా..పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి .పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ శ్రీ మారినేని రవీందర్ రావు,కార్పొరేటర్లు,జెడ్పిటిసి, సొసైటీ చైర్మన్,వైస్ చైర్మన్,కమిటీ సభ్యులు,మార్కెట్ డైరెక్టర్లు, తెరాస నాయకులు,కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement