Thursday, May 2, 2024

Exclusive | రాయచూరు రూట్​లో కూలిన బ్రిడ్జి.. రాకపోకలకు బ్రేక్​! (వీడియో)

మహబూబ్​నగర్​ నుంచి రాయచూరు వెళ్లవలసిన ప్రయాణికులు వేరే మార్గం చూసుకోవాల్సిందే. ఎందుకంటే.. దేవసూర్ దగ్గర ఉన్న బ్రిడ్జి ఇవ్వాల (గురువారం) ఉదయం కూలిపోయింది.. భారీ వర్షాల కారణంగా రోడ్డు దెబ్బతిని బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో అటువైపు వాహనాల రాకపోకలకు బ్రేక్​ పడింది. అటువైపు వెళ్లే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యామ్నాయ దారి చూసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement