Wednesday, May 15, 2024

ఢిల్లీ బయల్దేరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం వరకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ఆయన ఢిల్లీకి చేరుకుంటారని, అనంతరం జన్‌పథ్‌లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలిసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఏపీకి సంబంధించిన పెండింగ్‌ అంశాలపై ఆయన చర్చించే అవకాశాలున్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement