Wednesday, May 1, 2024

ప్రశాంతంగా జరిగిన సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యుపిఎస్‌సీ సివిల్స్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. హైదరాబాద్‌లో 108 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్షకు 53.99 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష అనంతరం పరీక్ష జవాబు పత్రాలను బషీర్‌బాగ్‌లోని లా కాలేజీకి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement