Friday, May 10, 2024

EC | ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు..

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రకటించిన ఎన్నికల కౌంటింగ్ తేదీ మారింది. 2 రాష్ట్రాల అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. తొలుత జూన్ 4న కౌంటింగ్ నిర్వహించగా, ఇప్పుడు జూన్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement