Wednesday, May 1, 2024

సీఎం జగన్ కి కృతజ్ఞతలు: నితిన్ గడ్కరీ

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. నాగ్ పూర్ కి వారం రోజుల్లో 300 వెంటిలేటర్ల ను పంపింనందకుగాను ఏపీ సీఎం జగన్ కి అభినందనలు తెలిపారు. విశాఖలోని మెడ్ టెక్ జోన్ ద్వారా నాగ్ పూర్ కి వెంటిలేటర్ల పంపిణీ చేసింది ఏపీ ప్రభుత్వం. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఫోన్ చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సీఎం జగన్ ని, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement