Friday, May 3, 2024

Big Breaking: రేవంత్ రెడ్డి అనుచరులపై కేసు నమోదు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరులపై ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1 గా సోమశేఖర్ రెడ్డి, ఏ2 గా హరివర్ధన్ రెడ్డిలపై కేసు నమోదైంది. సోమశేఖర్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డిలతో పాటు మరో 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సింగిరెడ్డి, సోమశేఖర్ రెడ్డి దాడి చేశారని నిర్ధారణ చేశారు. వీడియో ఆధారంగా మరికొందరిని గుర్తిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement