Monday, April 29, 2024

కొడాలి నానిపై కేసు న‌మోదుకు నిమ్మ‌గడ్డ ఆదేశం..

అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నానిపై ఎస్‌ఈసీ తీవ్రంగా స్పందించింది. ఎస్‌ఈసీ బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేసుల నమోదుకు ఆదేశించింది. ఐపీసీ సెక్షన్ 504, 505(1) (సీ), 506 కింద కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి సూచించింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు క్లాజ్‌-1, క్లాజ్‌-4 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కాగా, త‌న‌పై ఎన్నిక‌ల‌ అంక్ష‌లు విధించి‌నందుకు కొడాలి నాని హైకోర్టును ఆశ్ర‌యించారు.. దీనిపై కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement