Friday, May 10, 2024

Breaking: ప్రియుడి మోజులో పడి.. భర్తను హత్య చేయించిన భార్య…

ప్రియుడి మోజులో ప‌డి ఓ భార్య‌ తన భర్తనే హత్య చేయించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. భార్య తన ప్రియుడికి దగ్గరవ్వాలనే ఉద్దేశ్యంతో అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయించాలని నిర్ణయింది. ఇందుకు కిరాయి హంతకులతో రూ.2.50 లక్షలకు డీల్‌ కుదిరించుకుంది. ఆటో అద్దెకు తీసుకెళ్లి మద్యం తాగించి.. భ‌ర్త‌ను కిరాయి ముఠాతో దారుణంగా హత్య చేయించింది. పోలీసుల అదుపులో మృతుడి భార్య, ఆమె ప్రియుడు వినయ్‌ ఉన్నారు. వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement