Monday, April 29, 2024

Breaking : అభివృద్ధికి ప‌ట్టం కట్టిన ప్ర‌జ‌లు..బొత్స‌..

సీఎం జ‌గ‌న్ పై సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మించిన అభిమానాన్ని ప్ర‌జ‌లు చూపార‌న్నారు మంత్రి బొత్స‌. ఒక‌టి,అర చోట్ల ఇబ్బందిప‌డ్డ వాటిపై భ‌విష్య‌త్తులో దృష్టిసారిస్తామ‌న్నారు. ఓడిన చోట్ల‌పై పార్టీప‌రంగా స‌మీక్షించుకుంటామ‌ని చెప్పారు. టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు కింద‌ప‌డ్డా మీద ఉన్నాన‌ని మ‌భ్య‌పెడ‌తార‌ని బొత్స ఎద్దేవా చేశారు. వైసీపీ చేస్తోన్న అభివృద్ధికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని మంత్రి ఆనందంవ్య‌క్తం చేశారు. దొంగ ఓట్ల‌ని టిడిపి అస‌త్య ప్ర‌చారం చేస్తుంద‌ని మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement