Sunday, April 28, 2024

Breaking : గోదావరి లో దూకి – తల్లి, కొడుకు ఆత్మహత్య

కరీంనగర్ : 18 వ డివిజన్ లో నివాసముండే గొనె లావణ్య, ఆమె కుమారుడు సద్గున్ లు గోదావరిఖని సమీపంలోని ..గోదావరిపై ఉన్న వంతెన పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. లావణ్య భర్త గోనె ఆంజనేయులు కోవిడ్ సెకండ్ వేవ్ లో కరోన బారిన పడి మృతి చెందాడు. అప్పుడు చికిత్స కోసం 15 లక్షల వరకు ఖర్చు చేశారు. భర్త చనిపోవ‌డం, ఆర్ధిక ఇబ్బందులతో పాటు ఆస్తి తగదాలతో మనస్తాపానికి గురై కుమారిడితో కలసి ఆత్మహత్య చేసుకున్నట్టు లావణ్య బంధువులు తెలిపారు. ఒక మృత దేహం లభ్యం కాగా.. పిల్లవాని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement