Thursday, March 28, 2024

Breaking : ల‌బ్ధిదారుల‌కి స్వ‌యంగా చెక్కులు అంద‌జేసిన మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

నల్గొండ జిల్లా..మునుగోడు నియోజకవర్గం, కిష్టాపురం గ్రామంలో మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా వెళ్లి వారికి కల్యాణ లక్ష్మీ,షాదీముభారక్ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి. పేదింటి పెళ్ళీడు పిల్ల‌ల‌కి చేయూత‌నందిస్తోంది ఈ ప‌థ‌కాల‌ని మంత్రి వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జెడ్ పీ టీసీ స్వరూప ,ఆర్ డీ వో జగదీశ్వర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు..త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement