Friday, April 26, 2024

Breaking : హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు


హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టుచేశారు పోలీసులు. న్యూఇయర్‌ వేడుకల కోసం డ్రగ్స్‌ సరఫరా చెన్నై కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్‌ దందా కొనసాగుతోంది. రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు డ్రగ్స్‌ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నార్కోటిక్‌, నార్త్‌జోన్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వీరి వద్ద మరింత సమచారాం రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి సూత్రదారులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement