Saturday, May 11, 2024

Breaking : వ‌ర‌ద ప్రాంతాల నేత‌ల‌కు సీఎం జ‌గ‌న్ ఆదేశాలు..

వ‌ర‌ద ప్రాంతాల నేత‌ల‌కు సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. వ‌ర‌ద ప్రాంతాల ప్ర‌జా ప్ర‌తినిధులు అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌వ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. వ‌ర‌ద ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించాల‌ని జ‌గ‌న్ తెలియ‌జేశారు. ఇన్ ఛార్జ్ మంత్రులు, జిల్లాల మంత్రులు ,ఎమ్మెల్యేలు స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణ సాయం అందేలా చూడాల‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement