Wednesday, May 1, 2024

Breaking : బీజేపీ కీలక నిర్ణయం.. మునుగోడులో ఒకే రోజు ఏడు సభలు..

మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఈనెల 31న మునుగోడులో బీజేపీ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభను రద్దు చేయాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అదే రోజు మునుగోడులోని ఏడు మండలాల్లో ఒకేసారి ఏడు సభలు నిర్వహించాని చూస్తోంది. ఈ సభలకు నలుగురు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement