Wednesday, May 1, 2024

Breaking : బెంగ‌ళూరులో దారుణం.. బాలికపై యాసిడ్‌ దాడి..

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా మహిళలపై దాడులు తగ్గడం లేదు. దేశంలో ఏదోచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరులో ఓ బాలికపై దుండగుడు యాసిడ్‌ దాడి చేశాడు. దీంతో బాలిక ఒంటిపై తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు సుమంత్‌ పరారీలో ఉన్నట్లు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై యువకుడు దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement