Monday, April 29, 2024

KNL : ఎల్ ఎల్ సిలో బాలుడు గల్లంతు

కర్నూలు: తుంగభద్ర దిగువ కాలువలో నీరు తాగేందుకు వెళ్లి బాలుడు గల్లంతైన సంఘటన
కర్నూలు జిల్లా పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో అంపనగౌడు, పార్వతిల కుమారుడు శివనగౌడు (14) పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్నారు.

ఈసందర్భంగా నీరు తాగడానికి దిగువ కాల్వ వద్దకు వెళ్లిన బాలుడు కాలు జారీ నీటిలో గల్లంతయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు కాల్వ వెంబడి గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఆ బాలుడు కాల్వలో శవమై తేలాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement