Saturday, May 4, 2024

BJP: మూడు రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల‌ ఇన్ ఛార్జ్ లు. ..

ఎపికి అరుణ్ సింగ్, సిద్ధార్ధ నాథ్..
రాజ‌స్థాన్,హ‌ర్యాల‌కూ కొత్త ఇన్ ఛార్జ్ లు
ఉత్త‌ర్వులు జారీ చేసిన బిజెపి

న్యూఢిల్లీ – మూడు రాష్ర్టాల‌కు ఎన్నికల ఇన్‌చార్జ్‌ల నియమించింది బిజెపి. ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జులుగా అరుణ్ సింగ్, సిద్ధార్ద్ నాథ్, హర్యానా ఇన్ చార్జ్ లుగా సతీష్ పునియా, సురేంద్ర సింహ, రాజస్థాన్ ఇన్ చార్జ్ లుగా విన్ సహస్ర బుద్దే, ప్రేవేశ్వర్మ, విజయ రాహత్కర్ లను నియమిస్తూ బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement