Wednesday, May 15, 2024

Bihar : ఇద్ద‌రు మంత్రుల‌కు క‌రోనా పాజిటివ్

దేశ‌వ్యాప్తంగా క‌రోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు ఈకేసులు పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. అయితే తాజా గా బీహార్ రాష్ట్రంలో ఇద్ద‌రు మంత్రులు క‌రోనా బారిన ప‌డ్డారు. బీహార్ రాష్ట్ర డీప్యూటీ సీఎం రేణు దేవీతో పాటు బీహార్ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి సునీల్ కుమార్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. తాజా గా వారు ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేసుకోగా.. అందులో క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో త‌మ‌ను ఇటీవ‌ల క‌లిసిన వారంతా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు చేసుకోవాల‌ని, అలాగే క్వారైంటెన్ లో ఉండాల‌ని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement