విశాఖ పెందుర్తి మండలంలో ఆరుగురి ప్రాణాలు బలితీసుకున్న నిందితుడు బత్తిన అప్పలరాజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పాతకక్షల కారణంగా ఇవాళ ఉదయం జుత్తాడలోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు హతమార్చాడు. బమ్మిడి రమణ, ఉషారాణి, అల్లూరి రమాదేవి, నాకెట్ల అరుణ, బమ్మిడి ఉదయ్తో పాటు ఆరు నెలల ఉర్విష అనే పసిబిడ్డను నిందితుడు దారుణంగా చంపేశాడు. కాగా హత్యలు జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement