Sunday, May 5, 2024

కశ్మీర్ ఉగ్రదాడిపై మండిపడిన అసదుద్దీన్ ఓవైసీ

కశ్మీర్ లో ఈరోజు ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కశ్మీరి పండిట్ చనిపోయాడు. అయితే ఈ ఉగ్రవాద దాడిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడటంలో కేంద్రం విఫలమైందన్నారు. మోడీ, అమిత్ షా వైఖరితోనే కశ్మీర్ కు సమస్యలు వచ్చి పడ్డాయన్నారు. పండిట్లను భద్రతను గాలికొదిలేశారని అన్నారు. కశ్మీరీ పండిట్లు భయంతో జీవిస్తున్నారన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement