Friday, April 26, 2024

ఏపీలో కొత్తగా 2010 కరోనా కేసులు..

ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2010 కేసులు నమోదయ్యాయి. 2,43,24,626 మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా మరో 20 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 1956 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో కృష్ణ జిల్లాలో నలుగురు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందగా, తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. ఇక కడప, శ్రీకాకుళం, కర్పూలులో ఒక్కరుగా మృతి చెందారు.

ఇది కూడా చదవండి : సాయి ప్రణీత్ ఔట్.. ఇంటి ముఖం పట్టిన తెలుగు తేజం

Advertisement

తాజా వార్తలు

Advertisement