Friday, May 17, 2024

నదిలో పడిన ఆయిల్‌ ట్యాంకర్‌.. నలుగురు మృతి

ఓ అయిల్ ట్యాంకర్ నదిలో పడి నలుగురు మృతిచెందిన ఘటన ఒడిశాలోని నయాగఢ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వంతెనపై నుంచి ఆయిల్ ట్యాంకర్ నదిలో పడడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రమాదంలో ట్యాంకర్ లోని నలుగురూ చనిపోయినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement