Monday, May 6, 2024

America – తుపాకీ రక్త దాహం – కాల్పులలో 22 మంది మరణం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లెవిస్టన్‌, మైనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందినట్లు సమాచారం..ఈ ఘటనలో దాదాపు 60 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement