Thursday, April 25, 2024

మొదటి విడతలో బీఈడీ 10వేల సీట్లు కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీఈడీ మొదటి విడత సీట్లను అధికారులు కేటాయించారు. మొత్తం 14,285 కన్వీనర్‌ కోటా సీట్లు ఉండగా, అందులో 10,053 సీట్లను కేటాయించారు. 16,664 మంది వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకోగా అందులో 10,053 మందికి సీట్లను కేటాయించారు. సీటు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో ఈనెల 11లోపు రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement