Friday, April 26, 2024

భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్

టాలీవుడ్ హీరోయిన్ శ్రియ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ-ఆండ్రో దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. కోవిడ్ కార‌ణంగా రెండు సంవ‌త్స‌రాలుగా స్వామిని ద‌ర్శించుకోలేక‌పోయాన‌ని శ్రియ పేర్కొంది. కాగా శ్రియ దంప‌తుల ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం శ్రియ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  సినిమాలో న‌టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement