Wednesday, May 1, 2024

kakinada: రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి, యువ‌తి ప‌రిస్థితి విష‌మం

కాకినాడ పరిధిలోని పిఠాపురంలో రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు గణేష్ మృతిచెందగా, యువ‌తికి తీవ్రగాయాలు కావడంతో ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంది. అన్నవరంలో పెళ్లి చేసుకునేందుకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. యువతి బంధువులే చంపారని యువకుడి తల్లి ఆరోపిస్తోంది. పోలీస్ స్టేషన్ లో యువకుడి తల్లి ఫిర్యాదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement