Monday, May 6, 2024

Breaking | ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. కండక్టర్ మృతి, 8మందికి తీవ్ర గాయాలు

జగిత్యాల – కరీంనగర్ ప్రధాన రహదారిపై లారీ, ఆర్టీసీ ఇవ్వాల ఉదయం బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయలయ్యాయి. బుధవారం కొండగట్టు సమీపంలోని బల్వంతాపూర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ యాక్సిడెంట్​కి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement