Thursday, May 2, 2024

ఆరుగురి సజీవ దహనం కేసు.. ముగ్గురికి పోలీస్ కస్టడీ

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా గుడిపెల్లి ఆరుగురి సజీవ దహనం కేసుపై ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు ముగ్గురు నిందితులను పోలీస్ కస్టడీకి అనుమతించింది. నిందితులు లక్ష్మణ్, రమేష్, సమ్మయ్యలను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement