Thursday, May 2, 2024

73వ గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో ‘రామ్ చ‌ర‌ణ్’

73వ గణతంత్ర దినోత్సవ వేడుక‌ల్లో పాల్గొన్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఈ సంద‌ర్భంగా జాతీయ జెండాని ఎగ‌ర‌వేశారు. అనంత‌రం జెండాకి సెల్యూట్ చేశాడు. ఈ వేడుక‌ల్లో చ‌ర‌ణ్ తో పాటు టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌, చ‌ర‌ణ్ మేన‌మామ అల్లు అర‌వింద్ కూడా ఉన్నారు. కాగా ఈ జెండా వంద‌నం కార్య‌క్ర‌మంలో ప‌లువురు పాల్గొన్నారు. అంద‌రూ మాస్క్ ధ‌రించి క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement