Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 51667 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు సవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 51,667 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 64,527మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే కొత్తగా 1,329మంది మృతి చెందారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,01,34,445కి చేరింది. అలాగే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య‌ 2,91,28,267కి చేరింది.కరోనా తో మృతి చెందిన వారి సంఖ్య 3,93,310 కి చేరింది. ఇక దేశంలో 6,12,868 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement