Thursday, May 2, 2024

2nd Test: ముగిసిన మూడో రోజు ఆట .. భారత్ స్కోర్ 45/4

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 4వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు బౌలర్లు భారత్ బ్యాటర్లను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ముందుగా భారత్ జట్టు మూడు పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోగా, 12 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మూడో రోజు ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. భారత్ జట్టు ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 100 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement