Thursday, May 2, 2024

2nd Test : ముగిసిన తొలిరోజు ఆట.. భారత్ స్కోరు 19/0

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్లు నష్టపోకుండా 19 పరుగులు చేసింది. భారత జట్టు బ్యాట్స్ మెన్లు శుభమాన్ గిల్ 14 పరుగులు, కేఎల్ రాహుల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement