Friday, May 3, 2024

AP: 20వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర

మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటికీ 20వ రోజుకు చేరుకుంది. గ్రేటర్ విశాఖ పరిధిలో రోడ్ షో సీఎం జగన్ నిర్వహించనున్నారు. రాత్రి బస క్యాంప్‌ నుంచి బయలుదేరి పినగాడి, లక్ష్మీపురం మీదుగా వేగుంట చేరుకోనున్న బస్సు యాత్ర.

- Advertisement -

భోజనం విరామం తర్వాత విశాఖ సిటీలో సీఎం పర్యటన సాగనుంది. ఎన్‌ఏడీ, కంచర పాలెం, రైల్వే న్యూ కాలనీ, గురుద్వారా , వేంకోజీ పాలెం మీదుగా బస్సు యాత్ర జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement