Tuesday, May 7, 2024

Accindet | రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. పెళ్లి బృందంలోని 9 మంది మృతి

రాజస్థాన్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం జ‌ర‌గింది. ఈ యాక్సిడెంట్‌లో 9 మంది చ‌నిపోయారు. ఝలావర్‌ జిల్లాలో జరిగిన ప్రమాద వివరాలిలాలా ఉన్నాయి. ఓ పెళ్లి బృందం వ్యాను మధ్యప్రదేశ్‌లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఝలావర్ రహదారిపై ట్రక్కును ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో 9 మంది చనిపోగా మరికొందరికి గాయాలు అయ్యాయని ఝలావర్‌ జిల్లా ఎస్పీ రిచాతోమర్‌ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించామని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement