Monday, April 29, 2024

1st ODI : మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్… స్మిత్ (41) ఔట్

భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మొదటి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ జట్టు 112 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. స్టీవెన్ స్మిత్ 41 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement