Friday, May 3, 2024

హైదరాబాద్ : విద్యార్థులతో షర్మిల భేటీ నేడు

తెలంగాణలో పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను వైఎష్ షర్మిల మరింత ముమ్మరం చేశారు. వరుసగా వివిధ జిల్లాలు, వర్గాల వారితో భేటీ అవుతూ వస్తున్న షర్మిల నేడు విద్యార్తులతో భేటీ కానున్నారు. లోటస్ పాండ్ లో ఈ రోజు జరిగే ఈ భేటీలో విద్యార్థుల సమస్యలపై చర్చిస్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement