Sunday, May 5, 2024

హైదరాబాద్ : జగన్ దూతగా వైకాపా ఎమ్మెల్యే షర్మిలతో మంతనాలు

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటులో బిజీగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిలతో వైకాపా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమావేశమై మంతనాలు జరిపారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల భర్త బ్రదర్ అనీల్ తో కూడా సమావేశమయ్యారు. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు జగన్ కు ఇష్టం లేదని అంటున్న నేపథ్యంలో జగన్ దూతగా ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతోనూ, ఆమె భర్తతోనూ మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement