Sunday, April 28, 2024

వర్చువల్ మోడ్ లో ఇండియా టాక్ ఫెయిర్ 27 నుంచి

దేశంలో తొలి సారిగా ఇండియా టాయ్ ఫెయిర్ -2012 వర్డువల్ పద్ధతిలో జరగనుంది.  అన్ని రాష్ట్రాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ ఫెయిర్ లో పాల్గొనేందుకు అర్హులే. వారు తాము స్వయంగా తయారు చేసిన బొమ్మలను ఈ ప్రదర్శనలో ప్రదర్శించవచ్చు.  ఇందులో పాల్గొనేందుకు ‘ది ఇండియా ఫెయిర్ డాట్ ఇన్ (theindiatoyfair.in) లింక్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాల్సైి ఉంటుంది. ఈ ఫెయిర్ లో అత్యుత్తమ ప్రదర్శనకు రూ. లక్ష బహుమతి ఉంటుంది.  వచ్చే నెల 2వరకూ ది ఇండియా టాయ్ ఫెయిర్ కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement