Monday, May 6, 2024

రెండో రోజు లంచ్: టీమిండియా 4 వికెట్లు ఢమాల్

అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు లంచ్ సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. రెండో రోజు ఉదయం సెషన్‌లో టీమిండియా మూడు వికెట్లు నష్టపోయింది. పుజారా(17) లీచ్ వికెట్ల ముందు ఎల్బీగా దొరకపుచ్చుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీని బెన్ స్టోక్స్ డకౌట్ చేశాడు. రహానె ఆరంభంలో బాగానే ఆడినా 27 పరుగులకు అండర్సన్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం భారత్ లంచ్‌కు వెళ్లింది. రోహిత్ (32) క్రీజులో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement