Friday, May 10, 2024

భారత్ లో పెరుగుతున్న కొత్త స్ట్రెయిన్ కేసులు

భారత్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సాధారణ కరోనాతో పోలిస్తే ఇప్పుడు ఇండియాలో దక్షిణాఫ్రికా, బ్రిటన్ స్ట్రెయిన్స్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. ఇఫ్పటివరకూ ఇండియాలో యూకే స్ట్రెయిన్ కేసులు 187కు, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ కేసులు నాలుగుకు చేరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement