Monday, April 29, 2024

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 9, 110 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత నెమ్మదించింది. కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు దేశంలో కొత్తగా 9, 110 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అదే సమయంలో 78 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,47,304కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,55,158 కు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement