Thursday, May 2, 2024

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 15, 510 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 15, 510 మందికి కరోనా సోకింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు కొత్తగా కరోనా సోకిన వారితో కలిసి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,12,241కు చేరింది. అదే సమయంలో కరోనా కారణంగా 106 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా కాటుకు ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 1,57,157కు పెరిగింది.  ప్రస్తుతం దేశంలో 68,627 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement