కరోనా కాలంలో పెళ్లి కావడమే కష్టంగా మారింది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఒకే మండపంలో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. కర్ణాటక కోలార్కు చెందిన ఉమాపతి ఒకేసారి అక్కాచెల్లెళ్లను పెళ్లిచేసుకోగా.. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధువుల్లో ఒకరు మూగ కాగా, మరొకరు చెవిటి వారని.. తోడుగా ఒక దగ్గరే ఉండాలని ఆ అమ్మాయిల తల్లిదండ్రులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వరుడు కూడా ఒప్పుకోవడంతో మే 7న వారి పెళ్లి పెద్దల సమక్షంలో వైభవంగా జరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement